Posted by Sakshyam Magazine on Thursday, March 23, 2017
నిజానికి మన భారత దేశంలో ఉన్న సంస్కృతి,సంప్రదాయాలకు ముప్పు వాటిల్లేది హిందూ మతం వలన కాదు. ఇస్లాం మతం వలన కాదు. కేవలం నేటి కల్పిత క్రైస్తవ మతం వలననే ప్రమాదం వాటిల్లి వుంది.
నిజానికి యేసు ప్రచారం చేసిన ధర్మానికి, నేటి క్రైస్తవ మత పెద్దలు చేస్తున్న ప్రచారానికి ఏవిధమైన పొంతనే లేదు. వీళ్ళు ఇక్కడి భారత సంప్రదాయాలను రూపు మాపి ప్రాశ్చాత్య కల్చర్ ను ఎక్కిస్తున్నారు. దీని కారణంగా ఇక్కడి నైతికత, మానవత్వం మంటకల్సిపోతున్నాయి.
దీనిపై మా పరిశోధకులు జరిపిన అధ్యయనాలు మీకు ఆశ్చర్యం కలిగించక మానవు. ఇవ్వన్నీ ధారావాహికంగా మీకు అందించాలని సంకల్పించాము. అతి త్వరలో మీ సంచలన "
సాక్ష్యం మేగజైన్" ద్వారా ప్రచురితమవుతాయి.