• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » యేసువారు నిజంగానే పునరుత్థానుడా? - 1

యేసువారు నిజంగానే పునరుత్థానుడా? - 1

Posted by Sakshyam Magazine on Saturday, October 26, 2013

      గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు,నేను మీకు ప్రచురము చేయుచు చేయు యేసేక్రీస్తయి యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాతంలనెత్తి చెప్పుచు,వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అపొ//కా :17:2-3

ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి,మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. రోమా:4:25

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. రోమా 10:9

నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. 2వ తిమోతి 2:8


        యేసు మరణించిన తరువాత పునరుత్థానమయ్యారని పౌలు ప్రచారం చేసినట్లు పై వాక్యాలలో తెలుస్తుంది.అయితే ఇది అంతిమ పునరుత్థానము గురించా? కాదు.కాని యేసు సిలువపై మరణించినట్లు అపోహకు గురయై తరువాత మూడవరోజు మృతులలో నుండి సజీవంగా లేచారని జరిగిన ప్రచారానికి సంబంధించిన పునరుత్థానము.

క్రింది వచనాలను గమనించండి.

       యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకుని వచ్చును.మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటే ముందుగా ఆయన సన్నిధినిఒ చేరదము.ఆర్భాటముతోనూ,ప్రధానదూత శబ్ధముతోనూ దేవును బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును.క్రీస్తునందుండి మృతులైనవారు మోదట లేతురు.ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీదకొని పోబడుదుము.కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ వుందుము.కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనికొకడు ఆదరించుకొనుడి. 1వ ధెస్సలోనియకకు 4:14-18
        

        యేసు పునరుత్థానమును గూర్చి ప్రచారం చేస్తూ పై వచనాలలో అంతిమ పునరుత్థానము [GENERAL RESURRECTION] గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు యేసునందు నిద్రించిన వారు అనగా యేసుపట్ల విశ్వాసముంచి మరణించినవారు అందరికంటే ముందు లేస్తారని, అప్పటికి ఇంకా బ్రతికి ఉన్న క్రైస్తవులు యేసును అనుసరించి వెళ్తారు.అయితే అన్యుల గూర్చి ఇక్కడ ఏమీ చెప్పలేదు.అప్పటికి ఇంకా బ్రతికి ఉన్న క్రైస్తవులు మేఘాలలో కొనిపోబడి,యేసునుందు మరణించి మోదటి ఫలముగా పునత్థానము చెందిన వారితో కలిసి యేసును ఎదుర్కొని వెంబడిస్తారు.ఆ విధంగా అప్పటికి బ్రతికి ఉన్నవారు మరణము-పునరుత్థానము అనెడి సహజ ప్రక్రియలకు లోనుకాకుండా నిరంతరం బ్రతికి ఉంటారు.ఇది పౌలు ప్రచారం.ఇది ఎంతవరకూ వాస్తవమో పరిశీలిద్దాం. 
         
          యేసు పునరుత్థానము గూర్చి చర్చించే ముందు అంతిమ పునరుత్థానం [GENERAL RESURRECTION] గూర్చి ముందు ఆలోచిద్దాం.

        దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది.ఆ కాలమున సమాధులలో నున్న వారందరు ఆయన శబ్ధము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. యోహాన్ 5:28-29

 
        
పునరుత్థానదినం నాడు- మృతులను తీర్పు గూర్చి సమాధిలలో నుండి లేపటానికి యేసు వస్తారని యోహాన్ సువార్తలోని పై వాక్యాలు తెలుపుతున్నాయి.ప్రళయం నాడు ప్రపంచం అంతా అంతమైపోతుంది.ఆ నాడు ప్రతిజీవి మరణించి,అంతా నాశనమైపోతుంది.ఆ తరువాత అంతిమ పునరుత్థానము [
GENERAL RESURRECTION] సంభవిస్తుందనేది యధార్ధం.అలాంటప్పుడు కొందరు క్రైస్తవులు మేఘాలలో యేసును ఎదుర్కొనబోయి నిరంతరం ఆయనతో సజీవంగా ఉండిపోవడానికి,ప్రళయం నాడు మరణించకుండా ఉండడం ఎలా సాధ్యం? ఈ విచిత్రమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే కాకుండా దీనిని ప్రచారం చేయమంటాడు పౌలు. [ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించికోండి] ఇంకా పై వచనాల [యోహాన్ 5:28-29]లో 'తాను మృతులను లేపుటకు వచ్చునప్పుడు కొందరు క్రైస్తవులు సజీవంగా ఉంటారు.వారిని మేఘములలో నాతోపాటు కొనిపోతాను.వారు నిత్యం నాతో ఉంటారూ అని యేసు చెప్పకపోవడం మరో విశేషం.
                                                                       Next Page-2
                                                                                

0 Response to "యేసువారు నిజంగానే పునరుత్థానుడా? - 1 "

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • 1.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు:"యేసు ఎవరు?"
    "యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే... " యేసును నేను దేవుని "గా విశ్వసిస్తున్నాను...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...
  • క్రైస్తవపండితుల అపార్థాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు
    నేటి క్రైస్తవ ధర్మం అంతా కల్పిత బోధనలతో నిండిపోయింది.నేటి చర్చి పాదర్ల బోధనలకు,బైబిల్ ఉపదేశాలకు సారూప్యమే లేదు.మానవుడు ముక్తి పొందాలంటే కల్...
  • ముష్తాఖ్ అహ్మద్ గారి సంచలన పుస్తకం.
                                                                                                Next Page పై పుస్తకం త్వరలో విడుదల కానుం...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
     నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,...
  • కొంతమంది ప్రముఖ బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల అపార్ధం!
    ఈమధ్యకాలంలో కొంతమంది బ్లాగర్లు "సాక్ష్యం మేగజైన్" పట్ల విపరీతమైన అపార్ధం చేసుకుని తమ,తమ బ్లాగులలో పరోక్షంగా పోస్టులు వ్రాయడం ప్రా...

Recent Comments

Blog Archive

  • ►  2024 (2)
    • ►  July (2)
  • ►  2021 (1)
    • ►  April (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ▼  2013 (9)
    • ►  November (2)
    • ▼  October (7)
      • పరలోక విశ్వాసం - ప్రాచీన భారతదేశం
      • యేసువారు నిజంగానే పునరుత్థానుడా? -2
      • యేసువారు నిజంగానే పునరుత్థానుడా? - 1
      • మీ రచనలు పంపండి.
      • పౌలువాస్తవికత అతిత్వరలో
      • యేసు బోధనలలో దేవుడెవరు?
      • వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative