Posted by Sakshyam Magazine on Sunday, December 18, 2016
మహా భారతం ప్రకారం ద్రౌపతికి పాండవులయిదుగురూ భర్తలే! ఇలా ఎలా సాధ్యం? ఎలా ధర్మ సమ్మతమవుతుంది? కట్టుకున్న మొగుడు బ్రతికి యుండగానే మరొకడిని పెళ్లి చేసుకుంటే ఈ సమాజమే హర్షించలేదు. అటువంటిది నీతి,ధర్మంతో నిత్యo విలసిల్లే ఈ పంచ పాండవులు ఒక భార్యనే ఎలా వివాహ మాడారు? ద్రౌపతి కూడా అయిదుగురు భర్తలతో ఎలా కాపరం చేయగలిగింది? మరొక వింత ఏమిటంటే ఆ అయిదుగురు భర్తలూ చాలరన్నట్టు కర్ణుడును కూడా ఆశించినట్టు మహాభారతం చెప్తోంది. ఇంతకీ ఇది వాస్తవమేనా? లేక కల్పితమా? ఒకవేళ ఇందులో మర్మమేమైనా దాగియుందా? విజ్ఞులైన మహాభారత ఉపన్యాసకులే ఈ విషయాన్ని తేల్చాలి!?