Posted by Sakshyam Magazine on Tuesday, December 9, 2014
నాటి అత్యధిక హిందూ పండితులు విగ్రహారాధననేది కేవలం బయటినుంచి వచ్చిందని, నిజానికి హిందూథర్మానికి, విగ్రహారాధనకు ఏవిధమైన సంబంధం లేదని హెచ్చరించారు. తమ,తమ కాలాలలో ప్రజలను హెచ్చరించారు కూడా! స్వామి దయానందలాంటి మహనీయులు విగ్రహారాధన నరకానికి తొలి మెట్టు అనే హెచ్చరిక కూడా చేసారు. దీనికి ఏవిధమైన వేద అనుమతి లేదని ఘొషించారు.
ఒకసారి గతంలో వచ్చిన టపా చూడండి. వీళ్లు ఇలా హెచ్చరించడానికి గల కారణం ఏమిటి? మీరు ఏకీభవిస్తారా?